విద్యార్థులకు సీఎం జగన్ పుట్టినరోజు కానుక.. శాంసంగ్ ఏ7 ట్యాబ్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న పురస్కరించుకుని ఆ పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రక్తదానాలు అన్నదానాలు వస్త్ర దానాలు పేదలకు పండ్లు…






