స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక సంస్థల ఎన్నికల లో బిసి లకు 42% కల్పించి నందుకు మంత్రులకు పాలాభిషేకం

జనసముద్రం న్యూస్ జూలై 12 హుజురాబాద్ తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని 15వ వార్డు కాంగ్రెస్ నాయకుడు ఉప్పు శ్రీనివాస్ పటేల్…

సబ్సిడీపై రైతులకు డ్రోన్లు, హైబ్రిడ్ రకం కంది విత్తనాలు పంపిణీ : ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

జనసముద్రంన్యూస్, వెల్దుర్తి మండలం, జూలై 12 ; పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోని బోదిలివీడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టారు. 80 శాతం సబ్సిడీతో రైతులకు వ్యవసాయ…

281వ బూత్ లో జరిగిన “సుపరిపాలన లో తొలి అడుగు – ఇంటింటికి టిడిపి” కార్యక్రమం

పాల్గొన్న కటికల బాలకృష్ణ ,టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనసముద్రంన్యూస్, కారంపూడి , జూలై 12 ; తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా…

బాకరాపేట ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం- ఒక్కరు అక్కడికి అక్కడే మృతి

జనసముద్రం న్యూస్, బాకారపేట, జులై 12:-తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్లో టమాటా వ్యాన్ ఢీకొని ఒకరు మృతి.కళ్యాణి డ్యాం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంమృతి చెందిన వ్యక్తి మహబూబ్ బాషా (58 స) భాకరాపేటకు చెందిన వ్యక్తిగా…

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య

జనసముద్రం న్యూస్, మదనపల్లి (గుర్రంకొండ), జులై 2:- సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె పంచాయతీ కొండావాండ్లపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయం కోసం అప్పులు చేశాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నెల 27న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గుర్రంకొండ మండలం…

కడప జిల్లా ఎస్పీని కలిసిన ఒంటిమిట్ట టిడిపి నాయకులు

ఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూలై 2 కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ను మంగళవారంఉదయం ఆయన కార్యాలయంలో రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఒంటిమిట్ట తెలుగుదేశం నాయకులు కొమరా వెంకట నరసయ్య మామిళ్ళ ఈశ్వరయ్య మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ…

సంతృప్తికరమైన రెవెన్యూ సేవలుప్రజలకూ అందించండి

జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ జిల్లా ఇంచార్జిజన సముద్రం న్యూస్తేది జూన్ 2 పాడేరు,,ప్రజలకు సంతృప్తికరమైన రెవెన్యూ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అక్రమాలకు పాల్పడితే కఠిన…

ఏపీ అభివృద్ధికి గొప్ప విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబే

వైసిపి ప్రభుత్వ హయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 02:- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విజన్ కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని…

ఇది ప్రజా ప్రభుత్వం

జవాబుదారీగా ప్రజల కోసం పనిచేస్తాం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేశాం సగర్వంగా ప్రజల ముందుకు వెళ్ళి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతాం పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నల్లమాడ, జన సముద్రం…

జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సమ్మిళితత్వం కోసం విస్తృత ప్రచారం చేయాలి…..

గ్రామపంచాయతీలలో ప్రత్యేక క్యాంపు ల ద్వారా ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి…. ……జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రాయచోటి జనసముద్రం న్యూస్, జూలై 02: జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక…

పనికి ఆహార పధకం డబ్బులు ఇంకా అందలేదని వాపోతున్న రావులాపురం గ్రామస్తులు : పులిమల రూబేను

జనసముద్రంన్యూస్, జూలై 2 ; నెల రోజులు గడిచినా పనికి ఆహార పథకం డబ్బులు అందలేదని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామస్తులు వాపోతున్నారు. నెలక్రితమే అందవలసిన పనికి ఆహారం పధకం కి సంభందించిన కూలి డబ్బులు నెల గడిచిపోయినప్పటికీ…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం

రాయచోటి జనసముద్రం న్యూస్ జూలై 2 లయన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో సాయి ఇంజనీరింగ్ కళాశాల నందు వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఘనంగా సన్మానించడం జరిగిందని అధ్యక్షులు లయన్ పి.శ్యామ్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు…

వైభవంగా హనుమాన్ రథోత్సవం.

జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా జూలై 2 ద్వారకాతిరుమల మండల ప్రతినిధి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల గ్రామంలో తూర్పు వీధిలో వెలిసియు ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం లొ ప్రతి సంవత్సరం శ్రీ ఆంజనేయస్వామి జయంతి నిర్వహిస్తారు స్వామివారికి రథోత్సవం మంగళవారం…

డాక్టర్ కూర పాటి ప్రదీప్ అన్నకు

జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు అంబేద్కర్ విద్యార్థి యువజన సమైక్య సంఘం అధ్యక్షులు జన సముద్రం న్యూస్,ఖమ్మం, జులై 1: జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలోని పలువురు డాక్టర్లను అంబేద్కర్ విద్యార్థి యువజన సమాఖ్య సంఘం అధ్యక్షులు కోల…

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చెయ్యాలి—రాజేష్ నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.02)జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎల్ హెచ్ పి ఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా గిరిజన బాలికల హాస్టల్ దగ్గర ఎల్ హెచ్ పి ఎస్ (లంబాడి హక్కుల పోరాట సమితి)రాష్ట్ర కార్యదర్శి దీరావత్…

మంత్రి సీతక్కను అభినందించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి.

( జనసముద్రం న్యూస్ ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పథకాలు భారతదేశానికి రోల్ మోడల్ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ…

యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు నోట్ బుక్స్ పంపిణీ

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జులై.02)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని బాలుర ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్ లు మరియు నోట్ బుక్స్ పంపిణి చేయడం జరిగింది.విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తిని…

చిన్నారులచే నిర్వహించిన రక్తదానం ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనసముద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి జులై 2 కూకట్పల్లిలో గీతాంజలి స్కూల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం నాడు చిన్నారులచే నిర్వహించిన రక్తదాన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల నిండు…

నత్త నడకన కొనసాగుతున్న సుందరికరణ డ్రైన్ నిర్మాణ పనులు

జనసముద్రం న్యూస్ జులై 2ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి మండల కేంద్రంలో కూడా ఆధ్వర్యంలో సుందరికరణ పనులు బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ కూడలిలో రోడ్లు పనులు పూర్తి కావచ్చాయి. డ్రైన్ నిర్మాణ పనులు మాత్రం నత్త నడకనకొన సాగుతున్నాయి. డ్రైన్ నిర్మాణంలో…

భద్రాచలం పట్టణ సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ ఆఫీస్ ఎదుట బిఆర్ఎస్ పార్టీ ధర్నా.

గ్రామ పంచాయితీ ఈవోకు డిమాండ్స్ పత్రం అందజేత. జన సముద్రం న్యూస్ జూన్ 24 బ్యూరో చీప్ టెంపుల్ టౌన్ భద్రాచలంభద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు వెంటనే చేయాలి, వీధిలైట్లు ప్రతి కాలనీలో వేయాలి, డ్రైనేజీ పూడిక…