కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానక ప్రవీణ్ కుమార్.
( జనసంద్రం న్యూస్ ప్రతినిధి హుస్సేన్ ) జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ కోరుట్ల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్…
రోడ్డు ప్రమాదం – ఇరువురికి తీవ్రగాయాలు
చొప్పదండి(జనసముద్రం న్యూస్):చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికీ చెందిన భార్యభర్తలు అయినటువంటీ గడుగు లచయ్య(55), అంజలి(50) వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెలుతున్న వారిని గుమ్లాపూర్ నుండి రామడుగుకి వెళుతున్న గుమ్లాపూర్ గ్రామ వ్యక్తి కి చెందిన కార్ ఢీ కొట్టడంతో ఇరువురికి…
దొమ్మరి కాలనీ లో మురుగునీరు ను తొలగింపజేయించిన మార్కెట్ చైర్మన్ ఎస్ఎండి షఫీ నాయక్
లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూలై 25 లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో దొమ్మరి కాలనీలో మురికి నీరు వల్ల జ్వరాలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే మార్కెట్ చైర్మన్ కు తెలియజేయగా వెంటనే స్పందించి జెసిపి ద్వారా మురుగునీరు కాలువను శుభ్రం చేసి పంచాయతీ…
పందలపాక ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో
జనసముద్రంన్యూస్:బిక్కవోలు,జులై:25తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి వాసుదేవరావు పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో బోధనా అంశాలపై చర్చించి…
ఒంటిమిట్టలోఆధార్ కేంద్రం లేక ఇక్కట్లు
ఒంటిమిట్ట ,జనసముద్రం న్యూస్, జూలై 25:ఒంటిమిట్ట మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు త్రీ వరఇక్కట్లకు గురవుతున్నారు. గతంలో ఒంటిమిట్ట పోస్ట్ ఆఫీస్ లో కొత్త మాధవరం సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రాలుఉండేవి .రెండు ఆధార్ కేంద్రాల్లో పుట్టిన పిల్లల నుంచి…
బదిలీపై వెళ్లిన ఆరుగురు ఉపాధ్యాయులుకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమము
జనసముద్రంన్యూస్:బిక్కవోలుజులై:25తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలంలో ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇల్లపల్లి నుండి వివిధ పాఠశాలలకు బదిలీ పై వెళ్లిన ఆరుగురు ఉపాధ్యాయులుకు వీడ్కోలు కార్యక్రమము అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో…
దుద్దుకూరు గ్రామంలో దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా జూలై 25 ద్వారకాతిరుమల మండల ప్రతినిధి. దుద్దుకూరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు, వ్యాపారవేత్త కరుటూరి ధనుంజయ తండ్రి గ్రామ మాజీ సర్పంచ్ కరుటూరి సూర్యారావు ఇటీవల మృతి చెందారు కావున ధనుంజయ్ ని ప్రముఖ…
రేషన్ షాపులను తనిఖీ చేయండి- జిల్లా జాయింట్ కలెక్టర్ .
జనసముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజూలై 25. జిల్లా జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా లోని పౌర సరఫరాల డిప్యూటీ తహసిల్దార్లు మరియు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ ల తో రేషన్ కార్డుదారుల ఐ వి ఆర్ ఎస్ కాల్స్ నందు రేషన్ పంపిణీ…
ఆశాజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..
మిర్యాలగూడ పట్టణం.జులై 25.(జనసముద్రం న్యూస్):మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ ఆశాజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో తాజా మాజీ కౌన్సిలర్ మరియు శివాని స్కూల్ అధినేత కుందూరు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను…
ఎరువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు . వి. జగదీశ్వర రెడ్డి.
జనసముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజులై 25. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో గురువారం నాడు పట్టణ పరిధిలోని పురుగు మందుల దుకాణాల్లో మాచర్ల వ్యవసాయ సహాయ సంచాలకులు తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు అందరూ ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సరైన అనుమతులు పొందిన…
అత్యంత వెనుకబడిన అనంత జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దాలి…
-ఈనెల 16న ప్రదాని మంత్రి ధన్ దాన్య కృషి యెజన కేంద్రం తీర్మానంను ఆమెదం. కుందుర్పి, జూలై,25,జనసముద్రం. ; . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన అనంతరము జిల్లాను ఉన్నతంగా నిలపేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని పరస్పర సహకార…
ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు ఆదేశాలచ్చిన మంత్రి
*స్వగ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి * … చిన్నమండెం, జనసముద్రం న్యూస్ జూలై 12:- మండలంలోని బోర్రెడ్డిగారిపల్లెలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు.ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యల…
విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి
నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం జనసముద్రంన్యూస్, మాచర్ల, జూలై 12 ; నేడు అనగా 12.07.2025 రెండవ శనివారం నిమిత్తము 33/11కెవి సబ్ స్టేషన్లు మరియు 11కెవి లైన్స్ మెయిన్ట్ నెన్స్ పనులు నిమిత్తము మాచర్ల పట్టణంలో ఉదయం 9…
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అలుపెరగకుండా ప్రజల మధ్యలోనే ప్రజా దర్బార్ కార్యక్రమం …
ప్రజల నుంచి క్యాంపు కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి.. రాయచోటి జనసముద్రం న్యూస్ ,జూలై,12:- రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగకుండా…
పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
జనసముద్రం న్యూస్ రిపోర్టర్ జన్నారం జులై 11 మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అక్కపెల్లి గూడ,పొనకల్ లోని ప్రైమరీ స్కూల్ల లోని విద్యార్థులకు పీసీఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్…
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ.
ప్రభుత్వ నిధులతో నూతన బిల్డింగ్ నిర్మించాలి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్. జనసముద్రం న్యూస్ జులై 12ఎల్కతుర్తి మండలం ఎస్ఎఫ్ఐ ఎల్కతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్కతుర్తి లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ…
బి.సి ల రిజర్వేషన్ పై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్.
జన సముద్రం న్యూస్, పినపాక, జులై 12. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన మంత్రివర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీల పట్ల…
ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై వేణుగోపాల్.
(జనసముద్రం న్యూస్ ప్రతినిధి,జూలై 12, హుస్సేన్ ) గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎస్ పి లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ ఓ వ్యక్తి నుంచి కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ…
తురుబాక బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
జనసముద్రం న్యూస్ 2 బ్యూరో చీఫ్ టెంపుల్ టౌన్ భద్రాచలం . భద్రాచలం డివిజన్దుమ్ముగూడెం మండలం, తూరుబాక గ్రామంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.భద్రాచలం నుండి దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మొదలగు ప్రాంతాలకు ప్రజలు ప్రయాణించడానికి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
జనసముద్రం న్యూస్ జూలై 12: డిండి :- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్సు తెచ్చినందుకు గాను నల్లగొండ జిల్లా గుండ్లపల్లి డిండి మండల కేంద్రంలో…
























