ఒంటిమిట్టలోఆధార్ కేంద్రం లేక ఇక్కట్లు

ఒంటిమిట్ట ,జనసముద్రం న్యూస్, జూలై 25:ఒంటిమిట్ట మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు త్రీ వరఇక్కట్లకు గురవుతున్నారు. గతంలో ఒంటిమిట్ట పోస్ట్ ఆఫీస్ లో కొత్త మాధవరం సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రాలుఉండేవి .రెండు ఆధార్ కేంద్రాల్లో పుట్టిన పిల్లల నుంచి…

బదిలీపై వెళ్లిన ఆరుగురు ఉపాధ్యాయులుకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమము

జనసముద్రంన్యూస్:బిక్కవోలుజులై:25తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలంలో ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇల్లపల్లి నుండి వివిధ పాఠశాలలకు బదిలీ పై వెళ్లిన ఆరుగురు ఉపాధ్యాయులుకు వీడ్కోలు కార్యక్రమము అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో…

దుద్దుకూరు గ్రామంలో దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.

జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా జూలై 25 ద్వారకాతిరుమల మండల ప్రతినిధి. దుద్దుకూరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు, వ్యాపారవేత్త కరుటూరి ధనుంజయ తండ్రి గ్రామ మాజీ సర్పంచ్ కరుటూరి సూర్యారావు ఇటీవల మృతి చెందారు కావున ధనుంజయ్ ని ప్రముఖ…

రేషన్ షాపులను తనిఖీ చేయండి- జిల్లా జాయింట్ కలెక్టర్ .

జనసముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజూలై 25. జిల్లా జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా లోని పౌర సరఫరాల డిప్యూటీ తహసిల్దార్లు మరియు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ ల తో రేషన్ కార్డుదారుల ఐ వి ఆర్ ఎస్ కాల్స్ నందు రేషన్ పంపిణీ…

ఆశాజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

మిర్యాలగూడ పట్టణం.జులై 25.(జనసముద్రం న్యూస్):మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ ఆశాజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో తాజా మాజీ కౌన్సిలర్ మరియు శివాని స్కూల్ అధినేత కుందూరు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను…

ఎరువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు . వి. జగదీశ్వర రెడ్డి.

జనసముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజులై 25. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో గురువారం నాడు పట్టణ పరిధిలోని పురుగు మందుల దుకాణాల్లో మాచర్ల వ్యవసాయ సహాయ సంచాలకులు తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు అందరూ ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సరైన అనుమతులు పొందిన…

అత్యంత వెనుకబడిన అనంత జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దాలి…

-ఈనెల 16న ప్రదాని మంత్రి ధన్ దాన్య కృషి యెజన కేంద్రం తీర్మానంను ఆమెదం. ‌ కుందుర్పి, జూలై,25,జనసముద్రం. ; . ‌ ‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన అనంతరము జిల్లాను ఉన్నతంగా నిలపేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని పరస్పర సహకార…

ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు ఆదేశాలచ్చిన మంత్రి

*స్వగ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి * … చిన్నమండెం, జనసముద్రం న్యూస్ జూలై 12:- మండలంలోని బోర్రెడ్డిగారిపల్లెలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు.ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యల…

విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి

నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం జనసముద్రంన్యూస్, మాచర్ల, జూలై 12 ; నేడు అనగా 12.07.2025 రెండవ శనివారం నిమిత్తము 33/11కెవి సబ్ స్టేషన్లు మరియు 11కెవి లైన్స్ మెయిన్ట్ నెన్స్ పనులు నిమిత్తము మాచర్ల పట్టణంలో ఉదయం 9…

ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అలుపెరగకుండా ప్రజల మధ్యలోనే ప్రజా దర్బార్ కార్యక్రమం …

ప్రజల నుంచి క్యాంపు కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి.. రాయచోటి జనసముద్రం న్యూస్ ,జూలై,12:- రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగకుండా…

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ.

ప్రభుత్వ నిధులతో నూతన బిల్డింగ్ నిర్మించాలి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్. జనసముద్రం న్యూస్ జులై 12ఎల్కతుర్తి మండలం ఎస్ఎఫ్ఐ ఎల్కతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్కతుర్తి లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ…

సబ్సిడీపై రైతులకు డ్రోన్లు, హైబ్రిడ్ రకం కంది విత్తనాలు పంపిణీ : ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

జనసముద్రంన్యూస్, వెల్దుర్తి మండలం, జూలై 12 ; పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోని బోదిలివీడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టారు. 80 శాతం సబ్సిడీతో రైతులకు వ్యవసాయ…

281వ బూత్ లో జరిగిన “సుపరిపాలన లో తొలి అడుగు – ఇంటింటికి టిడిపి” కార్యక్రమం

పాల్గొన్న కటికల బాలకృష్ణ ,టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనసముద్రంన్యూస్, కారంపూడి , జూలై 12 ; తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా…

బాకరాపేట ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం- ఒక్కరు అక్కడికి అక్కడే మృతి

జనసముద్రం న్యూస్, బాకారపేట, జులై 12:-తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్లో టమాటా వ్యాన్ ఢీకొని ఒకరు మృతి.కళ్యాణి డ్యాం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంమృతి చెందిన వ్యక్తి మహబూబ్ బాషా (58 స) భాకరాపేటకు చెందిన వ్యక్తిగా…

కడప జిల్లా ఎస్పీని కలిసిన ఒంటిమిట్ట టిడిపి నాయకులు

ఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూలై 2 కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ను మంగళవారంఉదయం ఆయన కార్యాలయంలో రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఒంటిమిట్ట తెలుగుదేశం నాయకులు కొమరా వెంకట నరసయ్య మామిళ్ళ ఈశ్వరయ్య మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ…

సంతృప్తికరమైన రెవెన్యూ సేవలుప్రజలకూ అందించండి

జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ జిల్లా ఇంచార్జిజన సముద్రం న్యూస్తేది జూన్ 2 పాడేరు,,ప్రజలకు సంతృప్తికరమైన రెవెన్యూ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అక్రమాలకు పాల్పడితే కఠిన…

ఏపీ అభివృద్ధికి గొప్ప విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబే

వైసిపి ప్రభుత్వ హయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 02:- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విజన్ కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని…

ఇది ప్రజా ప్రభుత్వం

జవాబుదారీగా ప్రజల కోసం పనిచేస్తాం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేశాం సగర్వంగా ప్రజల ముందుకు వెళ్ళి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతాం పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నల్లమాడ, జన సముద్రం…

జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సమ్మిళితత్వం కోసం విస్తృత ప్రచారం చేయాలి…..

గ్రామపంచాయతీలలో ప్రత్యేక క్యాంపు ల ద్వారా ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి…. ……జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రాయచోటి జనసముద్రం న్యూస్, జూలై 02: జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక…

పనికి ఆహార పధకం డబ్బులు ఇంకా అందలేదని వాపోతున్న రావులాపురం గ్రామస్తులు : పులిమల రూబేను

జనసముద్రంన్యూస్, జూలై 2 ; నెల రోజులు గడిచినా పనికి ఆహార పథకం డబ్బులు అందలేదని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామస్తులు వాపోతున్నారు. నెలక్రితమే అందవలసిన పనికి ఆహారం పధకం కి సంభందించిన కూలి డబ్బులు నెల గడిచిపోయినప్పటికీ…