జనసముద్రం న్యూస్, వెల్దండ,జనవరి,11

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బుధవారం జనసముద్రం పత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను మట్ట వెంకటయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిజంలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ ప్రజా క్షేత్రంలో ఆదరణ పొందుతున్న జనసముద్రం దినపత్రిక అభినందనలు తెలిపారు. ఈ ఆవిష్కరణలో ప్రసాద్ గౌడ్, నరసింహ, శ్రీనివాసులు,కేశ మౌని జంగయ్య,తదితరులు పాల్గొన్నారు.





