ఇంటి పై దాడి చేసిన వ్యక్తుల పై ఫిర్యాదు చేసిన బాధితురాలు రమాదేవి .

Spread the love

జన సముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి 18: ఆగస్టు

ఈ రోజు అనగా 2024 ఆగస్టు 9 న శనివారం రోజున జిల్లా పోలీసు అధికారి , జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ పై అధికారుల అందరికీ బాధితురాలైన రమాదేవి ఫిర్యాదు చేయడం జరిగింది.
వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన కరీంనగర్ లో తన ఇంటి పై 9 ఆగస్టు రోజు నా దౌర్జన్యం చేస్తూ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి ఇంటి ఆవరణ చెట్లను నరికి వేస్తూ మారనయుధాలు చూపెడుతూ బెదిరిస్తూ తిడుతూ కొంత గోడ కూల్చి నానా విధాలుగా దుర్భాషలాడుతూ బయటికి రండి, సంపుతామంటూ, అనేక రకాలుగా బయటికి చెప్పడానికి వీలు లేని విధంగా బూతులు తిడుతూ భయభ్రాంతులకు గురిచేసినా ఒంటెల సుమ, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, కొంతమంది మహిళలు వారి అనుచరులు వారికి సహకరించిన పోలీసులు అందరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని తన ఫిర్యాదులో వివిధ శాఖల అధికారులతో పాటు మునిసిపల్ రెవెన్యూ పోలీసు జిల్లా కలెక్టర్లుకు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని పై వెంటనే ఎఫైర్ నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని, వివిధ సంఘాలు సంఘీభావం మద్దతు తెలపడం జరిగింది. 2024 ఆగస్టు 9న తారీఖు రోజే నేను ఫిర్యాదు చేసినప్పటికీ నాకు ఇంత వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అట్టి వారి పై ఎలాంటి చర్యలు గై కొనలేదు. మా ఇంటిపై ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని , అట్టివారితో ఎన్నటికైనా మాకు, మా కుటుంబానికి ప్రాణం భయం ఉన్నదని , రక్షణ కల్పించాలని ఒకవేళ మాకు మా కుటుంబ సభ్యులకు ఏమైనా జరుగుతే దానికి ఒంటెల సత్యనారాయణ రెడ్డి సుమ వారి అనుచరులు పోలీసులు అధికారులు పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని, తమగూడును విన్నవించుకోవడం జరిగింది. మాకు తగు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వ అధికారులను వేడు కుంటున్నాను అని తెలిపినది.

  • Related Posts

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    Spread the love

    Spread the love రాజపేట గురుకుల కళాశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన హాస్టల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!