ఇద్దరి ప్రాణాలు తీసిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యం

Spread the love

జనసముద్రం న్యూస్, జూన్11, అనంతపురం జిల్లా:

ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్ హెచ్ 42 హై వే పై ఆర్ డి టి స్టేడియం ముందర రోడ్ ప్రమాధంలో ఇద్దరు మృతి చెందారు సర్. ఒక మోటార్ సైకిల్ పై మామిళ్లపల్లి కి చెందిన సరోజమ్మ భర్త ఓబుళపతి తో పాటు మామిళ్లపల్లి నుండి అనంతపురం వైపు వెళ్తుండగా ఆర్ డి టి స్టేడియం వద్ద ఎడమ వైపు వెళుతుండగా అదే దారిలో మహా సిమెంట్ కంపెనీ కి చెందిన లారీ స్పీడ్ బ్రేకర్లను తప్పించడానికి అతివేగంగా ఎడమవైపు వచ్చి మోటార్ సైకిల్ ను ఢీకొట్టగా ఇద్దరు కుడి పైపు లారీ వెనుక టైర్ ల కింద పడగా సరోజమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఓబుళపతి ఆసుపత్రి లో మృతి మృతి చెందాడని రాప్తాడు ఎస్ ఐ ఆంజనేయులు తెలిపారు.

  • Related Posts

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    Spread the love

    Spread the love రాజపేట గురుకుల కళాశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన హాస్టల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!