యూపీ పోలీసుల వింత వాదన…ఎలుకలు మందు తాగతాయి..గంజాయి కూడా..!!

నిజమే.. యూపీ పోలీసులు చెప్పే మాటల్ని వింటే.. చప్పున ఒక సామెత గుర్తుకు వస్తుంది. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎగిరెగిరి తొడ కొట్టిందన్న చందంగా ఉందీ ఈ ఉదంతం గురించి వింటే. యూపీకి చెందిన పోలీసులు ఇప్పుడో చిత్రమైన వాదనను…

బోయలపల్లిలో జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను పంపిణీ చేసిన మంత్రి ఉషాశ్రీచరణ్

కళ్యాణదుర్గం : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష పధకం కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం మండల పరిధిలోని బోయలపల్లి గ్రామంలో నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమంను ప్రారంభించి పథకం క్రింద…

జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం…

అనంతపురం దిశ డిఎస్పీ శ్రీనివాసులు ఔదార్యం

అనంతపురం జిల్లా:తాను చదివిన బుక్స్ ని జిల్లా గ్రంధాలయ సంస్థ కి అందజేసిన అనంతపురం జిల్లా దిశా డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు. దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే జనరల్ నాలెడ్జ్ బుక్స్ ని ఇచ్చిన డిఎస్పీ శ్రీనివాసులు. తాను…

రైతుల కోసం పాదయాత్ర కాదు పరిటాల ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న పాదయాత్ర.

రాప్తాడు,( జనసముద్రం న్యూస్):- చంద్రబాబుకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే పరిటాల సునీతకు దత్త పుత్రుడు సిపీఐ రామకృష్ణ. అబద్ధాలు కూడా నిజం అని నిరూపించే తత్వం పరిటాల సునీతది. నియోజవర్గంలో అమాయకపు రైతుల నుంచి భూములు దౌర్జన్యంగా లాక్కుని…

శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి

జనసముద్రం న్యూస్,రాప్తాడు : రాప్తాడు పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారిపై రోడ్డు…

వైసీపీలో కలకలం : 8 జిల్లాల అధ్యక్షులను మార్చిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ మేరకు గతంలోనే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను రీజనల్…

డిసెంబర్ 5 న ప్రధాని అధ్యక్షతన జరగనున్న వివిధ రాజకీయ పార్టీల సమావేశానికి చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఏపీ బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని.. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో…

స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారి ఆశీస్సులు అందుకున్న మంత్రి ఉషాశ్రీచరణ్ దంపతులు

స్వధర్మ వాహిని ప్రచారయాత్రలో భాగంగా నేడు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు కళ్యాణదుర్గం పట్టణంలోని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి స్వగృహంకు విచ్చేసిన సందర్భంగా స్వామి…

జగనన్న పరిపాలనలో నూతన ఒరవడి – మంత్రి ఉషాశ్రీచరణ్

నేడు కళ్యాణదుర్గం పట్టణం 01 వార్డు పరిధి దొడగట్ట బీసీ కాలనీలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి…

71,000 నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధాని మోడీ

యువతను శక్తివంతంగా చేసేందుకు, వారిని దేశాభివృద్ధిలో ఉత్ప్రేరకంగా మార్చేందుకు రోజ్‌గార్ మేళా మా ప్రయత్నం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో పని చేస్తోంది యువత ప్రతిభను, శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది భారత…

ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ : గూగుల్ నుంచి 10000 మంది ఉద్యోగాలు ఔట్

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వచ్చాక ఉద్యోగులను తీసేయడం చూశాం. 2008లోనూ.. కరోనా లాక్ డౌన్ లోనూ ఇదే జరిగింది. కానీ ఆర్థిక మాంద్యం రాకముందే.. వస్తుందనే భయంతో ఉద్యోగులను తీసేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఆర్థికమాంద్యం వంకతో మొత్తం కార్పొరేట్ కంపెనీలు అన్ని…

సంక్షేమ పథకాలతోనే పేదల అభివృద్ధి : మంత్రి ఉషా శ్రీ చరణ్

నేడు కళ్యాణదుర్గం పట్టణం 20 వార్డు పరిధిలో మేడావీధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి…

ఫైనల్ గా యుంగ్ టైగర్ స్టైల్ చేంజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే పేరు ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’. గత కొంత కాలంగా మాసీవ్ సినిమాలతో తనదైన పంథాలో ఆకట్టుకుంటూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జక్కన్న తెరకెక్కించిన…

2023 ఎన్నికల టికెట్లపై కెసిఆర్ కసరత్తు షురూ..!

ముచ్చటగా మూడోసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో గులాబీ బాస్ తన చేతిలోని అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు రెడీ…